లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. కార్పొరేటర్‌పై కేసు
హైదరాబాద్ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడలోని వెంకటగిరి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని కంటెయిన్ మెంట్ జోన్ గా పోలీసులు ప్రకటించారు. కాగా బుధవారం స్థానిక కార్…
మోదీ పిలుపుకు పాక్‌ సానుకూల స్పందన
ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడుదామని సార్క్‌ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు పాకిస్థాన్‌ సానుకూలంగా స్పందించింది. కోవిడ్‌-19 వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5 వేల మంది మృతిచెందారు. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో బలమై…
ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌.. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూస…